భారత అటార్నీ జనరల్ గా సీనియర్ న్యాయ వాది కెకె వేణు గోపాల్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ బాద్యతలు నిర్వహించిన ముకుల్ రోహత్గి స్ధానంలో ఆయన ఈ పదవిని చేపడతారు.
No comments